.

15, డిసెంబర్ 2010, బుధవారం

'స్వాతి' వివాదంలో జోక్యం చేసుకోవద్దు పోలీసులకు హైకోర్టు ఆదేశం

'స్వాతి' పత్రిక ఎడిటర్‌ బలరామ్‌కు, ఆయన సతీమణి, ఇతర కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సివిల్‌ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోరాదంటూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ సుభాష్‌రెడ్డి బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. సివిల్‌ తగాదాల్లో పోలీస్‌ కమిషనర్‌ సీతారామాంజనేయులు, సిఐ జయరాజు జోక్యం చేసుకొని తనకు చెందిన స్వాతి కార్యాలయంలోకి, ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి డాక్యుమెంట్లను తరలించారంటూ బలరామ్‌ రిట్‌ దాఖలు చేశారు. సివిల్‌ తగాదాలో పోలీసులు ఎందుకు తలదూర్చాల్సి వచ్చిందో కోర్టుకు వివరించాలని న్యాయమూర్తి.......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి