.

27, డిసెంబర్ 2010, సోమవారం

బాబోయ్ చలి!

రాష్ట్ర ప్రజలను చలి పులి కొరికేస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోవడంతో పొద్దెక్కే వరకూ ప్రజలు బయటికి రావడానికి సాహసించలేని పరిస్థితి నెలకొంది. కనిష్ట ఉష్ణోగ్రతలు గరిష్టంగా ఒకే రోజు ఐదు డిగ్రీల సెల్సియస్‌ వరకూ పడిపోయాయి. కోస్తా ప్రాంతంతో పోల్చితే రాయలసీమ, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. సాధారణ కనిష్ట ఉష్ణోగ్రతల కంటే ఆదివారం రెంటచింతలలో 5 డిగ్రీలు, కృష్ణా జిల్లా నందిగామలో 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. తెలంగాణలోని మెదక్‌లో 5 డిగ్రీలు, ఖమ్మం, హన్మకొండలో 3 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాయలసీమలోని ..............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి