.
31, డిసెంబర్ 2010, శుక్రవారం
అన్నదాతను ఆదుకోని పాలకులు
వరుస తుఫాన్లు భారీ వర్షాలతో అగమ్య గోచర స్థితికి చేరిన రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలా విఫలమయ్యాయని రైతు కోసం సభలో వక్తలు విమర్శించారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ మాటాడుతూ రైతులను దెబ్బతీసే కేంద్ర, రాష్ట్ర దుష్ట విధానాలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు.ఇందుకు గుంటూరు సభ వేదిక కావాలని కరత్ ఆకాంక్షించారు..........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి