.
9, డిసెంబర్ 2010, గురువారం
తులనాత్మక నియంత్రణ, పర్యవేక్షణ
'ఇండియా అండ్ ది ఫైనాన్సియల్ క్రైసిస్: మేనేజింగ్ మనీ అండ్ ఫైనాన్స్ (భారత దేశం- ప్రపంచ ఆర్థిక సంక్షోభం: ద్రవ్య, ఫైనాన్స్ నిర్వహణ) అనే పేరుతో డా. వైవి రెడ్డి ఒక పుస్తకాన్ని వెలువరించారు. దానిలో ఆయన రిజర్వుబ్యాంకు గవర్నరుగా పనిచేసిన కాలంలో ఇచ్చిన ఉపన్యాసాలను వ్యాసాల రూపంలో కూర్చారు. ఆ పుస్తకం ఎంతో మందిని ఆకట్టుకున్నది. ప్రత్యేకించి వామపక్ష, పురోగామి దృక్పథం కలిగిన పరిశీలకుల ప్రశంసలు అందుకున్నది. విధానపరమైన అంశాలలో ఆయన ఎంత.............
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి