మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన క్రికెట్ కెరీర్లో మరో మైలురాయి చేరుకున్నాడు. టెస్టుల్లో 50వ సెంచరీని నమోదు చేసు కున్నాడు. దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరుగు తున్న మొదటి క్రికెట్ టెస్టు నాల్గవ రోజు ఆటలో సచిన్ ఈ ఘనత సాధించాడు. ఈ టెస్టులో ఇన్నింగ్స్ ఓటమిని తప్పుకునేందుకు భారత జట్టు పోరాటం జరుపుతున్న దశలో సచిన్ అడ్డుగోడగా నిలిచి ఈ.........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి