.

19, డిసెంబర్ 2010, ఆదివారం

అవినీతిపై చర్చిస్తారా!

ఏడాదిన్నరలోనే ఎంత మార్పు ! 2009 లోక్‌సభ ఎన్నికల్లో 200 పైచిలుకు స్థానాలను సాధించిన కాంగ్రెస్‌కు ఇప్పుడు కనుచూపు మేరలో కష్టకాలమే కనబడుతోంది. అవినీతి ఆరోపణలతో మసకబారిన పార్టీ, ప్రభుత్వ ప్రతిష్టను ఎలా కాపాడు కోవాలో ఎఐసిసి అగ్రనేతలకు అంతు బట్టడం లేదు. 70 వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో ముడిపడి ఉన్న కామన్‌వెల్త్‌ క్రీడల నిర్వహణ, క్రికెట్‌కే మచ్చ తెచ్చిన ఐపిఎల్‌ అవకతవకలు, వీర జవానుల పేరు చెప్పి మాజీ ముఖ్యమంత్రి, కేంద్రమం త్రులు కొల్లగొట్టిన 'ఆదర్శ్‌ హౌసింగ్‌' కుంభకోణం..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి