.

20, డిసెంబర్ 2010, సోమవారం

క్షురకుని మెడపై పెత్తందారీ కత్తి

 రాష్ట్రంలో దళితులేగాదు వృత్తిదారులూ తీవ్రమైన వివక్షను ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకించి రజక, క్షౌర వృత్తిదారులకు పెత్తందారుల నుంచి అనేక విధాలుగా అవమానాలు ఎదురవుతున్నాయి. మాసిన బట్టలు ఉతకడానికి, మాసిన గడ్డం గీయడానికి వీరు కావాలి. అంతే కాదండోరు క్షురకుని భార్యను కోరుకుంటే పెత్తందారు కోర్కె తీర్చాలట... ఎదురు తిరిగినందుకు గాను బాధిత కుటుంబీకులందరినీ రెండురోజుల పాటు గృహనిర్బంధం చేశారు. అదేవిధంగా క్షురకులందరిపైనా కేసులు బనాయించారు. ఊరినుండే బహిష్కరించారు.. బాధితులకు అండగా నిలవాల్సిన పోలీసులు, ఐఎఎస్‌, ఐపిఎస్‌ అధికారులు పెత్తందారులకే వత్తాసు పలకడం గమనార్హం... ఇదంతా ఎక్కడో కాదు.. చిత్తూరు జిల్లా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి ..............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి