నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా, డ్యాన్సర్గా, గాయ కుడిగా...ప్రేక్షకుడికి దగ్గరయ్యేం దుకు ఉన్న దారులన్నింటినీ వెదికే కళాకారుడు కమల్హాసన్. తాజా చిత్రం మన్మధబాణంలో ఐదు పాటల్ని రచించారు. దేవిశ్రీప్రసాద్ సంగీత సారథ్యంలో కూర్చిన బాణీలు మార్కెట్లోకి విడుదలైంది. ఇందులో ఓ పాట కూడా పాడారు. ప్రతీచోటా తనదైన ప్రవేశాన్ని రుచి చూపించాలనే తపనే ఆయన్ని.......
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి