నాగార్జున హీరోగా రూపొందిన 'రగడ' 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. కామాక్షి ఎంటర్ప్రైజెస్ పతాకంపై డి.శివప్రసాద్రెడ్డి తీశారు. వీరుపోట్ల దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాత డి.శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ'మా బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా రూపొందించాం. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల....
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి