.

1, డిసెంబర్ 2010, బుధవారం

2012 యుగాంతం.. బ్రహ్మంగారు చెప్పారా?!


'కాంతారావ్‌! 2012లో కలియుగాంతం అవుతుం దనీ, బ్రహ్మంగారు కూడా అదే చెప్పారనీ, ఆయన చెప్పినవన్నీ నిజమౌతున్నాయనీ, అనేక ఛానళ్ళలో ఈ విషయం ప్రసారమౌ తోంది. నాకు దీనిపై పూర్తి నమ్మకం లేదనుకో. అయినా, ఆ ప్రచారంలోని బండారం తెలుసుకోవాలని ఉంది' అని అడిగాడు సుబ్బారావు. 'సుబ్బారావ్‌! వీరబ్రహ్మంగారు దాదాపు 400 ఏళ్ల నాడు జీవించాడు. ఆయన ఒక గొప్ప సాంఘిక విప్లవకారుడు. అందుకనే తన శిష్యకోటిలో మాలకక్కయ్యనూ, దూదేకుల సిద్ధయ్యనూ చేర్చుకున్నాడు. అందువలన ఆయన మనందరికీ ఎంతో.....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి