.

23, డిసెంబర్ 2010, గురువారం

క్రికెట్‌ - 2010 మెరుపులు... మరకలు

 

కొందరు క్రికెటర్లకు ఈ ఏడాది మెరుపులు మెరిపించగా, మరికొందరిపై మరకలు చల్లింది. ప్రపంచానికి క్రికెట్‌ను పరిచయం చేసిన ఇంగ్లండ్‌ ఎట్టకేలకు ఐసిసి టి20 ప్రపంచ కప్‌ను గెలుచుకోగలిగింది. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో 800 వికెట్లు కూల్చిన శ్రీలంక ఆఫ్‌స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ జగజ్జేతగా అవతరించాడు. టెస్టుల్లో 50 శతకాలు సాధించిన భారత మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌టెండూల్కర్‌ అగ్రపీఠిన నిలిచాడు...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి