.

28, నవంబర్ 2010, ఆదివారం

వీడని సస్పెన్స్

రాష్ట్ర మంత్రివర్గం కూర్పు పై సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఆదివారానికి ఈ కసరత్తు పూర్తవుతుందని భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కు మార్‌రెడ్డి చెప్పారు. అదే విధంగా మంత్రివర్గంలో కేవలం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారని ఆయన స్పష్టం చేశారు. ముఖ్య మంత్రిగా ఎంపికైన తర్వాత కిరణ్‌కుమార్‌ రెడ్డి తొలిసారి ఢిల్లీ వచ్చారు. మంత్రివర్గ కూర్పుపై అధిష్టానం సూచనలు తీసుకునే క్రమంలో రోజంతా బిజీబిజీగా.......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి