దేశ చరిత్రలోనే అతి పెద్దదైన 2 జి స్ప్రెక్ట్రమ్ వ్యవహారంలో ఎట్టకేలకు టెలికాం మంత్రి ఎ.రాజా దిగిపోక తప్పలేదు. గాని అంతటితోనే భారం దిగిపోయిందనుకున్న ఆశలు మాత్రం ఆవిరై పోయాయి. పురాణాల్లో ఇంద్రుడు తక్షకుడనే సర్పరాజును కాపాడాలనుకుంటే తన సింహాసనానికి కూడా ఎసరు వచ్చినట్టు ఇప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టుచేత అక్షింతలు వేయించుకోవలసి వచ్చింది. దేశ విదేశీ గుత్తాధిపతులకు అత్యంత.....
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి