82 పరుగులకే 6 వికెట్లు పతనం. 40 ఓవర్లపాటు సాగిన ఇన్నింగ్స్లో కెప్టెన్ ధోనీ 22 పరుగులతో టాప్ స్కోరర్. భారత్-న్యూజిలాండ్ మధ్య ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో కీలకమైన నాలుగో రోజు ఆటలో భారత్ ప్రదర్శన ఇది. వెంటవెంటనే వికెట్లు కోల్పోయిన భారత బ్యాట్స్మెన్... పెవిలియన్కు చేరుకోవడంలో పోటీ పడ్డారు. చెత్త బ్యాటింగ్తో నిరాశపర్చారు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీలతో అభిమానులను
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి