ముఖ్యమంత్రి పదవికి రోశయ్య చేసిన రాజీనామాను గవర్నర్ నరహింహన్ ఆమోదించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన రోశయ్య మంత్రివర్గ సహచరులతో కలిసి నేరుగా రాజ్భవన్కు వెళ్లారు. తన రాజీనామా లేఖను గవర్నర్కు అందించారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి