.
24, నవంబర్ 2010, బుధవారం
రోశయ్య రాజీనామాను ఆమోదించిన గవర్నర్
ముఖ్యమంత్రి పదవికి రోశయ్య చేసిన రాజీనామాను గవర్నర్ నరహింహన్ ఆమోదించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన రోశయ్య మంత్రివర్గ సహచరులతో కలిసి నేరుగా రాజ్భవన్కు వెళ్లారు. తన రాజీనామా లేఖను గవర్నర్కు అందించారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి