.

30, జనవరి 2014, గురువారం

రాక్ష‌రాస్య‌త‌లో భార‌త్ టాప్...!



- తేల్చి చెప్పిన ఐరాస
ఐక్యరాజ్యసమితి : ప్రపంచంలో వయోజన నిరక్షరాస్యులెక్కువగా వున్న దేశాలలో భారత్‌ అగ్రస్థానంలో వుందని ఐరాస విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. భారత్‌లో మొత్తం 28.7 కోట్ల మంది వయోజనులు నిరక్షరాస్యులుగా వున్నారని, ఇది ప్రపంచ నిరక్షరాస్యత జనాభాలో 37 శాతం అని ఐరాస నివేదిక చెబుతోంది. దేశంలోని పేద, ధనిక వర్గాల మధ్య అక్షరాస్యతలో భారీ వ్యత్యాసం వుందని ఈ నివేదిక వివరించింది. భారత్‌లో 1991లో 46 శాతం వున్న అక్షరాస్యత 2006 నాటికి 63 శాతానికి చేరినప్పటికీ పెరిగిన జనసంఖ్యతో పోల్చుకుంటే ఈ సాధన ఫలితాలెక్కడా కన్పించటం లేదని, read more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి