.

28, జనవరి 2014, మంగళవారం

మహిళల కబడ్డీ విజేత విశాఖ



-  ప్రజాశక్తి- చోడవరం,
-  విశాఖపట్నం
     విశాఖపట్నం జిల్లా చోడవరం మండలం అంకుపాలెంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి మహిళా కబడ్డీ పోటీల్లో విశాఖపట్నం జట్టు విజేతగా నిలిచింది. విజయనగరం ద్వితీయ స్థానంలో, కృష్ణాజిల్లా మూడో స్థానంలో, తూర్పుగోదావరి నాలుగో స్థానంలో నిలిచాయి. see more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి