- పాతకాపులకే కాంగ్రెస్ పట్టం
- రెబల్స్గా బరిలోకి సీమాంధ్ర నేతలు
- టిడిపిలో రాజుకున్న చిచ్చు
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
రాజ్యసభ ఎన్నికల నామినేషన్లకు మంగళవారం చివరి రోజు కావడంతో రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. రాష్ట్రం నుండి రాజ్యసభకు పోటీచేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అధిష్టానానికి విధేయులుగా ఉన్న కెవిపి రామచంద్రరావు, టి. సుబ్బరామిరెడ్డి, ఎంఏఖాన్లనే బరిలోకి దింపాలని ఆ పార్టీ నిర్ణయించింది.see more..
- రెబల్స్గా బరిలోకి సీమాంధ్ర నేతలు
- టిడిపిలో రాజుకున్న చిచ్చు
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
రాజ్యసభ ఎన్నికల నామినేషన్లకు మంగళవారం చివరి రోజు కావడంతో రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. రాష్ట్రం నుండి రాజ్యసభకు పోటీచేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అధిష్టానానికి విధేయులుగా ఉన్న కెవిపి రామచంద్రరావు, టి. సుబ్బరామిరెడ్డి, ఎంఏఖాన్లనే బరిలోకి దింపాలని ఆ పార్టీ నిర్ణయించింది.see more..
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి