- 28 మంది మృతి
పోర్ట్బ్లెయిర్: బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో ఆదివారం ప్రయాణీకుల పడవ బోల్తాపడ్డ ప్రమాదంలో కనీసం 28 మంది మరణించారని అధికార వర్గాలు తెలిపాయి. 45 మంది ప్రయాణీకులతో బయల్దేరిన ఈ పడవ ఉత్తర బంగాళాఖాతంలోని రాస్ దీవి సమీపంలో నీట మునిగింది. ప్రయాణీకుల్లో ఎక్కువ మంది తమిళనాడులోని కాంచీపురం, ముంబయి నగరానికిచెందిన వారే. సమాచారం.read more
పోర్ట్బ్లెయిర్: బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో ఆదివారం ప్రయాణీకుల పడవ బోల్తాపడ్డ ప్రమాదంలో కనీసం 28 మంది మరణించారని అధికార వర్గాలు తెలిపాయి. 45 మంది ప్రయాణీకులతో బయల్దేరిన ఈ పడవ ఉత్తర బంగాళాఖాతంలోని రాస్ దీవి సమీపంలో నీట మునిగింది. ప్రయాణీకుల్లో ఎక్కువ మంది తమిళనాడులోని కాంచీపురం, ముంబయి నగరానికిచెందిన వారే. సమాచారం.read more
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి