- గుర్రపు బగ్గీలో గణతంత్ర దినోత్సవాలకు హాజరుకానున్న ప్రణబ్ముఖర్జీ
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గణతంత్ర వేడుకల్లో బ్రిటిష్ కాలం నాటి బగ్గీలో పాల్గొననున్నారు. క్రీ.శ 16వ శతాబ్దానికి చెందిన ఈ బగ్గీ ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. బ్రిటిష్ పాలనా కాలంలో గవర్నర్ జనరల్స్ ఈ బగ్గీని విరివిగా వినియోగించేవారు. దేశ విభజన సమయంలో వైస్రారు భద్రతా సిబ్బందిలో చీలిక వల్ల 'టాస్'లో గెలిచిన భారత్ బగ్గీని పాకిస్తాన్ నుంచి పొందింది. read more
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గణతంత్ర వేడుకల్లో బ్రిటిష్ కాలం నాటి బగ్గీలో పాల్గొననున్నారు. క్రీ.శ 16వ శతాబ్దానికి చెందిన ఈ బగ్గీ ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. బ్రిటిష్ పాలనా కాలంలో గవర్నర్ జనరల్స్ ఈ బగ్గీని విరివిగా వినియోగించేవారు. దేశ విభజన సమయంలో వైస్రారు భద్రతా సిబ్బందిలో చీలిక వల్ల 'టాస్'లో గెలిచిన భారత్ బగ్గీని పాకిస్తాన్ నుంచి పొందింది. read more
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి