.

28, జనవరి 2014, మంగళవారం

కంపెనీలపై ఒత్తిడి లేదు



-   అ పెట్టుబడి ప్రాంత ఎన్నికపై సిఎం అ శ్రీసిటీలో ఇసుజు వాహన ప్లాంట్‌
    ప్రజాశక్తి-బిజినెస్‌ బ్యూరో
    రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలపై ఎలాంటి ఒత్తిడి లేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ఆ వర్గాలు తమకు ఇష్టమచ్చిన ప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నాయి తప్పా తాము ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాలని ఎలాంటి ప్రభావితం చేయలేదని అన్నారు. జపాన్‌కు చెందిన ఇసుజు మోటార్స్‌ చిత్తూరు శ్రీసిటీలో ఏర్పాటు చేయనున్న ప్లాంట్‌కు సోమవారం హైదరాబాద్‌లో సిఎం లాంచనంగా శంకుస్థాపన చేశారు.read more.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి