- అ పెట్టుబడి ప్రాంత ఎన్నికపై సిఎం అ శ్రీసిటీలో ఇసుజు వాహన ప్లాంట్
ప్రజాశక్తి-బిజినెస్ బ్యూరో
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలపై ఎలాంటి ఒత్తిడి లేదని ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి అన్నారు. ఆ వర్గాలు తమకు ఇష్టమచ్చిన ప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నాయి తప్పా తాము ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాలని ఎలాంటి ప్రభావితం చేయలేదని అన్నారు. జపాన్కు చెందిన ఇసుజు మోటార్స్ చిత్తూరు శ్రీసిటీలో ఏర్పాటు చేయనున్న ప్లాంట్కు సోమవారం హైదరాబాద్లో సిఎం లాంచనంగా శంకుస్థాపన చేశారు.read more.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలపై ఎలాంటి ఒత్తిడి లేదని ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి అన్నారు. ఆ వర్గాలు తమకు ఇష్టమచ్చిన ప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నాయి తప్పా తాము ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాలని ఎలాంటి ప్రభావితం చేయలేదని అన్నారు. జపాన్కు చెందిన ఇసుజు మోటార్స్ చిత్తూరు శ్రీసిటీలో ఏర్పాటు చేయనున్న ప్లాంట్కు సోమవారం హైదరాబాద్లో సిఎం లాంచనంగా శంకుస్థాపన చేశారు.read more.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి