.

31, జనవరి 2014, శుక్రవారం

సమస్యల సర్కారు




- జీఓ నెం.101ను సవరించాలి 
- 'చర్చ'కే పరిమితమైన ప్రభుత్వం
- ఇకపై సమస్యలపై మాట్లాడాలి
- సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాఘవులు డిమాండ్‌ 
ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో
     కార్పొరేషన్‌లలో స్వయం ఉపాధి పథకాలకు, సొసైటీలోని సభ్యులకు వ్యక్తిగత ఆర్థిక సహకారం ఇచ్చేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెం.101లో ఉన్న లోపాలను వెంటనే సవరించాలని సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు డిమాండ్‌ చేశారు. గతేడాది డిసెంబర్‌ 31న జారీ చేసిన ఈ జీఓలో లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడంతోపాటు వయోపరిమితి విధించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. see more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి