* కీలక వడ్డీ రేటు పెంపు
* ఆర్బిఐ నిర్ణయం
* గృహ, వాహన రుణాలు ప్రియం
* 5% లోపే వృద్ధి రేటు
ముంబయి : దేశంలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలంగా హెచ్చు ద్రవ్యోల్బణానికి కళ్లెం వేయాలన్న ఉద్దేశ్యంతో రిజర్వు బ్యాంకు కీలక వడ్డీ రేట్లను పావు శాతం పెంచింది. మంగళవారం ఆర్బిఐ నిర్వహించిన మూడో త్రైమాసిక మధ్యంతర ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 8 శాతానికి చేర్చింది. ఇంతక్రితం ఈ కీలక వడ్డీ రేటు 7.75 శాతంగా ఉంది. వడ్డీ రేట్ల పెంపుతో గృహ, వాహన రుణాలు మరింత ప్రియం కానున్నాయి. మరోవైపు ఆర్బిఐ నిర్ణయం పట్ల పారిశ్రామిక వర్గాలు పెదవి విరిచాయి. read more..
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి