- సిఎం నోటీసుపై దుమారం
- స్పీకర్ ముందు నిరసన నినాదాలు
- శాసనసభ చరిత్రలో తొలిసారి
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
శాసనసభలో అత్యంత అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఆయన కేబినెట్లోనే మంత్రులే ఆందోళనకు దిగారు. వెల్లోకి దూసుకువెళ్లారు. సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును వెనక్కి పంపాలంటూ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్కుమార్రెడ్డి ఇచ్చిన నోటిస్ సోమవారం నాటి శాసనసభలో పెను దుమారాన్నే రేపింది. ఆ నోటిస్ను తిరస్కరించాలని డిమాండ్ చేస్తూ టిఆర్ఎస్, టిటిడిపి, టి.కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. వారికి టి మంత్రులు కూడా జత కలిశారు. సభ్యులతో కలిసి వెల్లోకి దూసుకెళ్లారు.see more.
- స్పీకర్ ముందు నిరసన నినాదాలు
- శాసనసభ చరిత్రలో తొలిసారి
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
శాసనసభలో అత్యంత అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఆయన కేబినెట్లోనే మంత్రులే ఆందోళనకు దిగారు. వెల్లోకి దూసుకువెళ్లారు. సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును వెనక్కి పంపాలంటూ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్కుమార్రెడ్డి ఇచ్చిన నోటిస్ సోమవారం నాటి శాసనసభలో పెను దుమారాన్నే రేపింది. ఆ నోటిస్ను తిరస్కరించాలని డిమాండ్ చేస్తూ టిఆర్ఎస్, టిటిడిపి, టి.కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. వారికి టి మంత్రులు కూడా జత కలిశారు. సభ్యులతో కలిసి వెల్లోకి దూసుకెళ్లారు.see more.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి