.

29, జనవరి 2014, బుధవారం

విద్యను అమ్మడం అనాగరికం




-   కాంగ్రెస్‌, బిజెపి దొందూదొందే 
-   పిడిఎస్‌యు బహిరంగ సభలో హరగోపాల్‌
-   విద్యార్థుల భారీ ప్రదర్శన
     ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
     రామాయణ, మహాభారతాల్లో ఎక్కడైనా విద్యను అమ్ముకున్నట్లు చూశామా?, విద్యను అమ్ముకున్న దేశం అనాగరిక దేశమనిహైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ హరగోపాల్‌ అన్నారు. విద్యా, వైద్యాన్ని అమ్ముకోవడం అమానవీయమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్‌యు) 19వ రాష్ట్ర మహాసభ మంగళవారం ఉస్మానియా ఉస్మానియా .read more..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి