.

28, జనవరి 2014, మంగళవారం

విడిపోయిన 48గంటలలోనే


- భారత్‌ను సందర్శిస్తున్న ఫ్రెంచ్‌ అధ్యక్షుడి మాజీ భార్య
  పారిస్‌: ఫ్రెంచ్‌ అధ్యక్షుడి మాజీ భార్య వాలరీ ట్రైయర్‌వైలర్‌ ఒక ప్రజాహిత కార్యక్రమంలో పాల్గొనటానికి భారతదేశం వచ్చింది. వాలరీ ట్రైయర్‌వైలర్‌ ఎయిర్‌ ఫ్రాన్స్‌ విమానంలో సోమవారం ఉదయం ముబై చేరుకున్నది. ఆమె ఆకలికి వ్యతిరేక కార్యక్రమంలో భాగంగా ముంబై నగరంలోని నిరుపేదలు నివసించే మురికి వాడలో జబ్బున పడిన మహిళలనూ, పిల్లలనూ పరామర్శిస్తున్నది. read more.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి