.

17, జనవరి 2014, శుక్రవారం

26న కొత్త పార్టీ సభ?



- ప్రాంగణం బుక్‌ 
- 19న జగ్గయ్యపేటలో అభిప్రాయ సేకరణ
- కిరణ్‌ను రప్పించాలని నేతల యత్నాలు
ప్రజాశక్తి - విజయవాడ ప్రతినిధి/జగ్గయ్యపేట
సమైక్య రాష్ట్రాన్ని కోరేవారి కోసం ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్న కొత్త పార్టీని విజయవాడలోనే ప్రకటించేందుకు నాయకులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే భారీఎత్తున ఫ్లెక్సీల ఏర్పాటు వెనుక స్థానిక ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ కీలకపాత్ర పోషిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 26వ తేదీన స్వరాజ్య మైదానం(పిడబ్ల్యుడి గ్రౌండ్స్‌) బుక్‌ అయింది. ఈ గ్రౌండులోనే పార్టీ పెట్టాలని తొలుత ఆలోచన చేసినా అందులో కొన్ని సభలు నిర్వహించిన అనంతరం ఆయా నేతలకు పదవులు పోయాయనే అభిప్రాయం కొందరిలో ఉంది. అందువల్ల వేదికను మార్చడానికి కూడా కసరత్తు ప్రారంభించారు.. read more..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి