రాంచీ: రూ. 1.16 కోట్ల దాణా కుంభకోణంలో నిందితులుగా ఉన్న జెడియు మాజీ ఎంపీ జగదీష్ శర్మతో పాటు మరో 18 మందిని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం దోషులుగా తేల్చింది. కేసు విచారించిన సిబిఐ న్యాయమూర్తి సీతారాం ప్రసాద్, శర్మతో పాటు మరో 11 మందిపై తుది తీర్పును శుక్రవారానికి వాయిదా వేశారు.read more.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి