- ఆమోదించిన ఆర్థిక శాఖ
న్యూఢిల్లీ : నిర్వహణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు నెలకు రూ. 1000 పెన్షన్ చెల్లించేందుకు ఉద్దేశించిన ఫైల్ను కేంద్ర ఆర్థిక ఆమోదించింది. ఆర్థిక శాఖ నిర్ణయంతో 27 లక్షల మందికి లబ్ది చేకూరుతుంది. మెత్తం 44 లక్షల మంది పింఛన్దార్లు ఉండగా వారిలో దాదాపు 5 లక్షల మంది వితంతులు ఉన్నారు.read more
న్యూఢిల్లీ : నిర్వహణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు నెలకు రూ. 1000 పెన్షన్ చెల్లించేందుకు ఉద్దేశించిన ఫైల్ను కేంద్ర ఆర్థిక ఆమోదించింది. ఆర్థిక శాఖ నిర్ణయంతో 27 లక్షల మందికి లబ్ది చేకూరుతుంది. మెత్తం 44 లక్షల మంది పింఛన్దార్లు ఉండగా వారిలో దాదాపు 5 లక్షల మంది వితంతులు ఉన్నారు.read more
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి