.

27, మార్చి 2013, బుధవారం

బంగారం లాంటి సినిమా !

శ్రియ కథానాయికగా జనార్ధన మహర్షి దర్శకత్వంలో కె.సాదక్‌కుమార్‌, జి.సాయి మహేశ్వరరెడ్డి నిర్మించిన చిత్రం 'పవిత్ర'. వల్లూర్‌ రవీందర్‌రెడ్డి సమర్పకుడు. 'ఎ బోల్డ్‌ అండ్‌ గోల్డ్‌ ఫిల్మ్‌' అనేది ఉపశీర్షిక. ఈ చిత్రానికి ఎం.ఎం. శ్రీలేఖ సంగీతం అందించారు. ఈ పాటలను వైజాగ్‌, విజయవాడ, రాజమండ్రి, ఏలూరు, తిరుపతిలో విడుదల చేయాలను కుంటున్నారు. ఒక్కోపాటను ఒక్కో ప్రాంతంలో విడుదల చేయనున్నారు. వచ్చేనెల 6,7 తేదీల్లో ఈ పాటల ఆవిష్కరణ జరగనుంది. రెండు రోజుల్లో విమానంలో ప్రయాణం చేసి ఆయా ప్రాంతాలను చిత్ర యూనిట్‌ సందర్శించనుంది. తెలుగుతోపాటు తమిళ,....