.

18, డిసెంబర్ 2013, బుధవారం

పెద్దల ఆమోదం


-    లోక్‌పాల్‌కు రాజ్యసభ ఓకే
-     అవినీతి నిర్మూలనలో ముందడుగు 
-      45 ఏళ్ళ సుదీర్ఘ పోరాట ఫలితం
-      నేడు లోక్‌సభలో చర్చ
     న్యూఢిల్లీ : చారిత్రక లోక్‌పాల్‌ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. దీంతో అవినీతిని రూపుమాపేందుకు గత 45 ఏళు ్ళగా సాగుతున్న సుదీర్ఘ పోరాటంలో ఇదొక ముందడుగుగా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. లోక్‌పాల్‌ బిల్లుపై రాజకీయ పార్టీలు సూచించిన సవరణలపై రాజ్యసభ ఛైర్మన్‌ హమిద్‌ అన్సారీ అంతకుముందు తీర్మానం ప్రవేశపెట్టారు. బుధవారం ఈ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరుగుతుంది. కాగా లోక్‌పాల్‌ బిల్లు కోసం నిరశన దీక్షలో వున్న సామాజిక కార్యకర్త అన్నా హజారే బిల్లు ఆమోదం పట్ల హర్షం ప్రకటిం చారు. బిల్లును ఆమోదించినందుకు ఎంపీలకు కృతజ్ఞతలు తెలిపారు. లోక్‌సభలో బుధవారం ఈ బిల్లుకు ఆమోద ముద్ర పడగానే తాను దీక్ష విరమిస్తానని ప్రకటించా see more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి