.

7, నవంబర్ 2013, గురువారం

పంచ తంత్రం

-వి'భజన' పార్టీలకే ఆహ్వానం
 -సిపిఎం, వైసిపి, టిడిపి మినహాయింపు
 -జీవోఎం కొత్త మెలిక

 -12న ఒక్కో పార్టీతో  -అరగంట పాటు చర్చలు -నేడు మూడో దఫా భేటీ -పలు నివేదికల పరిశీలన  ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో      రాష్ట్ర విభజన విధివిధానాలపై చర్చించేందుకు ఈ నెల 12న ఢిల్లీ రావాలని పేర్కొంటూ రాష్ట్రంలోని ఐదు రాజకీయ పార్టీలకు కేంద్ర మంత్రుల బృందం (జీఒఎం) వర్తమానం పంపింది. జీఒఎం విధివిధానాలపై స్పందించిన పార్టీలను మాత్రమే చర్చలకు ఆహ్వానించడం గమనార్హం. రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా ఏర్పడ్డ జీఒఎం విధివిధానాలపై ఈ నెల ఐదు లోపు లిఖితపూర్వకంగా స్పందించాలని కేంద్రం రాష్ట్రంలోని 8 పార్టీలను కోరిన విషయం తెలిసిందే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి