.

7, నవంబర్ 2013, గురువారం

సర్వం వ్యాపారార్థం














 



-యంత్రాలతోనే గడ్డి కోత  -బయో, పశుగ్రాస  -పంటల సాగు -ఎన్‌జివోలతో  -రైతులకు సలహాలు  ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- హైదరాబాద్‌      'బయో గ్యాస్‌ కిలో 60 రూపాయలకు అమ్ముకోవచ్చు. విద్యుత్‌ అయితే ఎంత లేదనుకున్నా యూనిట్‌ ఆరున్నర పడుతుంది. బయో ఇంధన యూనిట్లు నెలకొల్పే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఇరవై శాతం లాభం గ్యారంటీ'... ఇదీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్‌ హైటెక్స్‌లో నాలుగు రోజులపాటు నిర్వహిస్తున్న ప్రపంచ వ్యవసాయ సదస్సులో చర్చల తీరు. డబ్ల్యుఎఎఫ్‌లో భాగస్వాములు, స్పాన్సర్‌ కంపెనీ ప్రతినిధులు వేదికపై వ్యాపార చిట్కాలు చెపుతున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి