.
7, నవంబర్ 2013, గురువారం
ఆపరేషన్ అసెంబ్లీ
-బిల్లుపై చర్చిస్తావా?.. ఇంటికెళ్తావా?
-ముఖ్యమంత్రికి కాంగ్రెస్ అధిష్టానం పిలుపు
-బొత్స, దామోదర, చిరంజీవిలకూ కబురు
-రేపు ఢిల్లీలో పిసిసి సమన్వయ కమిటీ భేటీ
-అదేరోజు కోర్కమిటీ సమావేశం
-విభజన, అసెంబ్లీ సమావేశాలపైనే చర్చ
-కిరణ్ హాజరుపై అనుమానాలు !
ప్రజాశక్తి - హైదరాబాద్బ్యూరో
ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డికి బుధవారం కాంగ్రెస్పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఢిల్లీ రావాల్సిందిగా ఆయనకు కాంగ్రెస్పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజరుసింగ్ కార్యాలయం సమాచారం పంపింది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి