.

7, నవంబర్ 2013, గురువారం

ఆపరేషన్‌ అసెంబ్లీ

http://www.prajasakti.com/index.php?srv=10301&id=1000519&title=%E0%B0%86%E0%B0%AA%E0%B0%B0%E0%B1%87%E0%B0%B7%E0%B0%A8%E0%B1%8D%E2%80%8C%20%E0%B0%85%E0%B0%B8%E0%B1%86%E0%B0%82%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B2%E0%B1%80-బిల్లుపై చర్చిస్తావా?.. ఇంటికెళ్తావా?
 -ముఖ్యమంత్రికి కాంగ్రెస్‌ అధిష్టానం పిలుపు
 -బొత్స, దామోదర, చిరంజీవిలకూ కబురు
 -రేపు ఢిల్లీలో పిసిసి సమన్వయ కమిటీ భేటీ
 -అదేరోజు కోర్‌కమిటీ సమావేశం
 -విభజన, అసెంబ్లీ సమావేశాలపైనే చర్చ
 -కిరణ్‌ హాజరుపై అనుమానాలు !
  ప్రజాశక్తి - హైదరాబాద్‌బ్యూరో
      ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి బుధవారం కాంగ్రెస్‌పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఢిల్లీ రావాల్సిందిగా ఆయనకు కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజరుసింగ్‌ కార్యాలయం సమాచారం పంపింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి