.

24, అక్టోబర్ 2013, గురువారం

ఉన్నంత వరకే సిఎం : దిగ్విజయ్

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి రాష్ట్ర విభజన ప్రక్రియను ఆపలేరంటూ ఎఐసిసి అధికార ప్రతినిధి సందీప్‌ దీక్షిత్‌ వ్యాఖ్యానించిన రెండ్రోజులకు కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ దిగ్విజయ్ సింగ్‌ కూడా అదే స్వరంతో మాట్లాడారు. మొత్తంగా రాష్ట్ర విభజన ప్రక్రియపై రోజుకోరకంగా మాట్లాడుతూ అయోమయాన్ని పెంచుతోన్న దిగ్విజయ్ ముఖ్యమంత్రి విషయంలోనూ అదే ధోరణి ప్రదర్శిస్తున్నారు. కిరణ్‌ కాంగ్రెస్‌ పార్టీకి విధేయుడని, ఆయ.............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి