.

9, ఫిబ్రవరి 2013, శనివారం

మమత చిత్రాలపై ప్రశ్నలు

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిజాయితీ ఇప్పుడు రాష్ట్రంలో ప్రశ్నార్ధకంగా మారింది. ఇటీవలే మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్య కూడా ఆమె నిజాయితీ గురించి అనుమానాలు వ్యక్తం చేశారు. మమత నిజాయితీ గల రాజకీయ నేతగా తాను గుర్తించజాలనని అంగీకరించారు కూడా. స్వయంగా మాజీ ముఖ్యమంత్రే ఇలా వ్యాఖ్యానించడంతో ఆగ్రహించిన తృణమూల్‌ కాంగ్రెస్‌ బుద్ధదేవ్‌కు లీగల్‌ నోటీసు పంపింది. దీనికి శు క్రవారం నాడు బుద్ధదేవ్‌ తరపున ఆయన లాయర్‌ రవిశంకర్‌ చటర్జీ సమాధానం పంపారు. బుద్ధదేవ్‌ తన వైఖరికి కట్టుబడి వున్నారని, ఇందుకు సంబంధించి.....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి