.
11, ఫిబ్రవరి 2013, సోమవారం
చోరోపాఖ్యానం
ట్విట్టర్... అభిప్రాయాలను పంచుకొనే ఓ సామాజిక వేదిక. సినీస్టార్ల నుండి పొలిటీషియన్ల వరకు ప్రపంచంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులందరికీ దాదాపుగా ఫేస్బుక్, ట్విట్టర్లలో అకౌంట్లు ఉన్నాయి. వారి ఉద్దేశాలను, ఆలోచనలను ట్వీట్ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో వుంటుంటారు. ఈ మధ్య రాష్ట్రంలోనూ దేశంలోనూ ఈ ట్వీట్స్ ద్వారా ఫ్రీ పబ్లిసిటీ పొందుతున్నారు. అంత ప్రముఖమైన ఈ సైట్లో దొంగలు పడ్డారు. లక్షల సంఖ్యలో అకౌంట్లను హ్యాక్ చేశారు. ఒక్కసారిగా వారివారి ఎకౌంట్లన్నీ స్పామ్ మెస్సేజ్లతో నిండిపోయాయి........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి