.

11, ఫిబ్రవరి 2013, సోమవారం

చోరోపాఖ్యానం

ట్విట్టర్‌... అభిప్రాయాలను పంచుకొనే ఓ సామాజిక వేదిక. సినీస్టార్ల నుండి పొలిటీషియన్ల వరకు ప్రపంచంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులందరికీ దాదాపుగా ఫేస్‌బుక్‌, ట్విట్టర్లలో అకౌంట్లు ఉన్నాయి. వారి ఉద్దేశాలను, ఆలోచనలను ట్వీట్‌ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో వుంటుంటారు. ఈ మధ్య రాష్ట్రంలోనూ దేశంలోనూ ఈ ట్వీట్స్‌ ద్వారా ఫ్రీ పబ్లిసిటీ పొందుతున్నారు. అంత ప్రముఖమైన ఈ సైట్‌లో దొంగలు పడ్డారు. లక్షల సంఖ్యలో అకౌంట్లను హ్యాక్‌ చేశారు. ఒక్కసారిగా వారివారి ఎకౌంట్లన్నీ స్పామ్‌ మెస్సేజ్‌లతో నిండిపోయాయి........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి