.
21, జనవరి 2013, సోమవారం
చరిత్ర సృష్టించిన త్రిపుర
శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలోనే త్రిపుర ఉత్తమ రాష్ట్రంగా ఉందని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ అన్నారు. ఇక్కడ ప్రజల జీవితాలకు, వారి ఆస్తులకు భద్రత, రక్షణ ఉన్నాయన్నారు. పేదలకు కిలో రెండు రూపాయలకు బియ్యం పంపిణీ, అటవీప్రాంత వాసుల హక్కుల చట్టం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలులో ప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు. వచ్చే నెల 14న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం త్రిపురలో సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్ఫ్రంట్ ప్రచారం
..........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి