.
21, జనవరి 2013, సోమవారం
75 ఏళ్ల తర్వాత...
75 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సౌరాష్ట్ర జట్టు రంజీ ట్రోఫీ ఫైనల్కు చేరింది. ఆఫ్ స్పిన్నర్ విశాల్ జోడీ అద్భుత ప్రదర్శనతో జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. పంజాబ్తో జరిగిన సెమీస్లో సౌరాష్ట్ర 229 పరుగులు భారీ తేడాతో ఘన విజయం సాధించింది. సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్లో 477 పరుగులు భారీ స్కోరు చేసింది. పంజాబ్ను తొలి ఇన్నింగ్స్లో 299 పరుగులకు కట్టడి చేసి 178 పరుగుల ఆధిక్యం సాధించింది. అయితే సౌరాష్ట్ర 170 స్వల్ప స్కోరుకు ఆలౌటైంది. పంజాబ్ ముందు .......
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి