.

31, ఆగస్టు 2012, శుక్రవారం

బాలికలకు అందంపై మోజు : 'వాల్‌స్ట్రీట్‌' ఇంటర్వ్యూలో నరేంద్ర మోడీ


బాలికల్లో పౌష్టికాహార లోపానికి గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సరికొత్త భాష్యం చెప్పారు. ఆరోగ్యంగా ఉండటం కంటే అందంగా, నాజూగ్గా ఉండటంపైనే బాలికలకు మోజు ఎక్కువని, వారిలో పౌష్టికాహార లోపానికి ఇదే కారణమని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అది కూడా విదేశీ పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌కు ఇచ్చిన................

కారు పోయి బైకు వచ్చే ఢాంఢాం

పట్టణాలను అధిగమిస్తున్న పల్లెలు

మూసధోరణిలో శ్రీమన్నారాయణ

చిక్కుల్లో భారతీయ విద్యార్థులు

30, ఆగస్టు 2012, గురువారం

అక్క పెళ్లికి చెల్లి బలి

రిపోర్టర్స్‌ డైరీ

పాల కల్తీ.. నియంత్రణ..

సెరీనా దూకుడు

కథకు పట్టాభిషేకం!

అఖిల్‌ ఎట్రాక్షన్‌

ఉరే సరి..!

దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరంపై నాలుగేళ్ళ క్రితం విరుచుకుపడి మారణ హోమం సృష్టించిన పాకిస్తానీ ఉగ్రవాద బృందం సభ్యుడు మహ్మద్‌ అజ్మల్‌ అమీర్‌ కసబ్‌కు ట్రయల్‌ కోర్టు విధించిన మరణ శిక్షను సుప్రీంకోర్టు బుధవారం గట్టిగా సమర్థించింది. భారత్‌పై యుద్ధానికి దిగడమే కసబ్‌ చేసిన నేరమని, ఇందుకు మరణమే సరైన శిక్ష అని న్యాయమూర్తులు అఫ్తాబ్‌ ఆలం, సికె ప్రసాద్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. తనకు ట్రయల్‌ కోర్టు విధించిన మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చాలని కోరుతూ కసబ్‌ తరపు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు డిస్మిస్‌ చేశారు.....

29, ఆగస్టు 2012, బుధవారం

చదువుకోవాలి

సెల్లే కదాని సిల్లీగా తీసుకుంటే ...

కళ...కరుణ

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కార్పొరేట్‌ డబ్బు ప్రభావం

కార్పొరేట్‌ లంచాలకు, రాజకీయ అవినీతికి అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం నిలువెత్తు దర్పణం పడుతోంది. ఈ ప్రచారంలో ప్రధానంగా పోటీ పడుతున్న రిపబ్లికన్లు, డెమొక్రాట్లు ఒకరికొకరు ఏమాత్రం తీసిపోని రీతిలో కార్పొరేట్‌, రాజకీయ అవినీతికి తెరతీస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫ్లోరిడాలోని................

28, ఆగస్టు 2012, మంగళవారం

మీరే ఒక ప్రత్యేకం !

బాపు-రమణల సాక్షి

బంగాళదుంప పకోడీ

3-డిలో 'శివాజీ'

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన 'శివాజీ' తెలుగులో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. 2-డిలోనే ఇలా ఉంటే 3-డిలో మరింతగా ఆకట్టుకుంటుందనే ఆలోచనతో, నిర్మాణ సంస్థ ఏవీఎస్‌ 3-డిలో ప్లాన్‌ చేసింది. ఈ సందర్భంగా నిర్మాత గుహన్‌ మాట్లాడుతూ...'ఏడాదిపాటు శ్రమించి 3-డి ఫార్మెట్‌లో 450 మంది టెక్నీషియన్స్‌తో మెరుగులు దిద్దాం. ఆ తర్వాత రజనీకాంత్‌కు చెప్పాం. ఆయనా ఆశ్చర్యపోయారు. తన అభిమానులకు ఇంకా నేనేమీ ఇవ్వగలనని అనుకుంటున్న టైమ్‌లో 3-డి వర్షన్‌ కొంతభాగం

27, ఆగస్టు 2012, సోమవారం

సెల్లే కదాని సిల్లీగా తీసుకుంటే ...

నేడు మానవుని జీవితంలో సెల్‌ ఫోన్‌ ఒక భాగం. సెల్‌ ఫోన్‌ లేనిదే క్షణం కూడా గడవని పరిస్థితి. అయితే ఈ సెల్‌ఫోన్‌ మానవ మనుగడకి హెల్‌ఫోన్‌గా మారింది. సెల్‌ వినియోగం పెరిగి పోవడంతో గ్రామాల నుంచి పట్టణాల వరకు తమ సిగల్‌ వ్యవస్థను మెరుగు పర్చుకోవడానికి వివిధ కంపెనీలు పోటీ పడి ప్రతి చోటా సెల్‌ టవర్లు నిర్మిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో దాదాపు మూడున్నర లక్షలకుపైగా సెల్‌టవర్లు ఉన్నట్లు అంచనా. ప్రతీ కంపెనీ దేనికదే సెల్‌టవర్లను ఏర్పాటు చేసుకొంటోంది. అయినా.. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ సిగల్స్‌ అందవు .....

జనజీవన దర్పణాలు.. రాజయ్య చిత్రాలు

కట్టుకథల కల్లోలం

బర్ఫీ తెచ్చిన..తంటా..

డబుల్‌ ధమాకా..

 అండర్‌-19 వరల్డ్‌ కప్‌లో మన కుర్రాళ్లు మరోసారి సత్తా చాటారు. గతంలో మహ్మద్‌ కైఫ్‌, విరాట్‌ కోహ్లీ నేతృత్వంలోని జట్లు వరుసగా 2000, 2008లో ఈ ట్రోఫీని భారత్‌కు అందించగా, ప్రస్తుతం ఉన్మక్త చంద్‌ నేతృత్వంలోని జట్టు మరోసారి ఈ కప్‌ను భారతకు తీసుకొచ్చింది. ఆరు వికెట్లతో విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంలో సెంచరీతో కీలక పాత్ర పోషించిన కెప్టెన్‌ ఉన్మక్త చంద్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఆసీస్‌ కెప్టెన్‌ బాసిస్టోకు మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ దక్కింది......

26, ఆగస్టు 2012, ఆదివారం

వార్తా సూర్యుడు

స్వామి రారా..

నిఖిల్‌, స్వాతి జంటగా సుధీర్‌ వర్మ దర్శకత్వంలో చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న 'స్వామి రారా' చిత్రం తొలి షెడ్యూల్‌ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌ శివార్లో రెండవ షెడ్యూల్‌ జరుపు కుంటుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ... 'ప్రేమకథతో పాటు యాక్షన్‌ అంశాలున్న పక్కా మాస్‌ చిత్రమిది. ఇటీవలే నిఖిల్‌, స్వాతిపై కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. ఈనెల 22 నుంచి రెండవ షెడ్యూల్‌ ప్రారంభమై సెప్టెంబర్‌ 7 వరకు సాగుతుంది........

25, ఆగస్టు 2012, శనివారం

అక్కడ అమితాబ్‌...ఇక్కడ అజిత్‌

తమిళనాట అజిత్‌ సూపర్‌స్టార్‌. లక్షల మంది అభిమానులు ఉన్నారు. ఇతర భాషల్లోనూ ఆయన చిత్రాలకు ఆదరణ లభించింది. అయితే ఆయనకు శ్రీదేవి, అమితాబ్‌బచ్చన్‌ అంటే చాలా అభిమానం. మరి తన అభిమాన నటి శ్రీదేవితో నటించే అవకాశం వస్తే వదులుకుంటాడా ! వదులుకోలేదు. శ్రీదేవి నటిస్తున్న 'ఇంగ్లీష్‌-వింగ్లీష్‌' చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాడు. హిందీలో ఈ పాత్రను అమితాబ్‌ పోషిస్తున్నారు. ఈ సందర్బంగా నిర్మాత బాల్కీ, దర్శకురాలు గౌరి షిండే మాట్లాడుతూ...'స్పెషల్‌ రోల్‌ చెయ్యడానికి అంగీకరించిన అజిత్‌కి స్పెషల్‌ థాంక్స్‌ చెపుతున్నాం. ఈ స్పెషల్‌ అప్పియరెన్స్‌ కోసం అజిత్‌ ముంబాయి వచ్చారు. షూటింగ్‌ స్పాట్‌కి తన సొంత కారులో వచ్చి, సొంత....

24, ఆగస్టు 2012, శుక్రవారం

ఏది 'ధర్మం'? : కళంకిత మంత్రులపై కాంగ్రెస్‌ తర్జనభర్జన

30న శ్రీమన్నారాయణ

పుంజుకోని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ

23, ఆగస్టు 2012, గురువారం

జీవసాంకేతికాలు ... వినియోగం ... జాగ్రత్తలు ...

పిల్లలు లేకపోవడo శాపమా?

'యముడికి మొగుడు'గా నరేష్‌

'యముడికి మొగుడు'గా నరేష్‌


'మాయ'తో కాన్సర్‌ చికిత్స..!

22, ఆగస్టు 2012, బుధవారం

త్వరలో ఫేస్‌బుక్‌ 'సలాం వరల్డ్‌'

వివాహ 'వేద'న!

ఉపన్యాస హోరు!

హద్దుదాటకుండా...అనుకరణ..!

21, ఆగస్టు 2012, మంగళవారం

మేడమ్‌ ఏం చేయమంటారు?

గోవాలో ఒక్కడినే

20, ఆగస్టు 2012, సోమవారం

ప్రజావేగులపై పైశాచిక దాడులు ఆపండి : అమెరికాకు అసాంజే హితవు

చైనా ది గ్రేట్‌

సత్తా ఉంది..ప్రోత్సాహమే లేదు

వంద కోట్లు వసూలు చేస్తుంది !

18, ఆగస్టు 2012, శనివారం

నవవసంతం విరియాలి

నేత్రదానం

ఏ నిర్మాతకూ దక్కని అదృష్టం నాది..!

చట్టాలు - ఆటంకాలు

17, ఆగస్టు 2012, శుక్రవారం

ప్రపంచం నిద్రిస్తుండగా...

వేగం, కచ్చితత్వం ఎంతో అవసరం

సంక్షోభ జాడే లేని లాటిన్‌ అమెరికా

అన్యాయాన్ని ఎత్తిచూపే జర్నలిస్టు

16, ఆగస్టు 2012, గురువారం

ఫేస్‌బుక్‌ అకౌంట్‌ డిలిట్‌ చేయాలా?

సామాజిక వెబ్‌సైట్లలో ఫేస్‌బుక్‌కు వున్న పాపులారిటీ మరే సైట్‌కి లేదు. ఫేస్‌బుక్‌లో పోస్ట్‌లు చేయడం, కామెంట్లు రాయడం, చదువుకోవడం సర్వసాధారణం. అయితే ఫేస్‌బుక్‌లో యాడ్‌ చేసుకునే స్నేహితులు పంపిన నోటిఫికేషన్లు మన మెయిల్‌ బాక్సులో నిండిపోయి చికాకు కలిగిస్తుంటాయి. వాటిని డిలిట్‌ చేసుకోవడం ఒక ప్రహసనంగా మారుతుంది. బోల్డంత సమయం వృధా అవుతుంది కూడా. ఈ గొడవంతా ఎందుకులే 'అసలు ఫేస్‌బుక్‌ అకౌంటే డిలిట్‌ చేసేస్తే పోలా!' అనే నిర్ణయానికీ వచ్చేవాళ్ళున్నారు. ఈ సమస్యకు ఇదే పరిష్కారమా!.......

నిద్రలేని రాత్రులెన్నో...

దేవుడు ఆడుకున్నాడు

జీన్‌ డోపింగ్‌ సాధ్యమా?

15, ఆగస్టు 2012, బుధవారం

ఓ కొలిక్కొచ్చింది...

దమ్ముకు దుమ్ము!

నాకంటూ ఒక పేజీ ఉంది...!

రంగు రాళ్ల బ్రైస్‌ లోయ

14, ఆగస్టు 2012, మంగళవారం

లండన్‌ బైబై.. ‌ రియోకు వెలకమ్

కథ చాలా సింపుల్‌గా ఉంటుంది : నిర్మాత బివిఎస్‌ఎన్‌.ప్రసాద్‌

అంగారకుడిపై అన్వేషణ

వెన్ను సమతుల్యం దెబ్బతింటే..?

పట్టు బిగించాడు.. పతకం తెచ్చాడు

పురుషుల కుస్తీ 60 కిలోల ఫ్రీస్టైల్‌ విభాగంలో భారత మల్లయోధుడు యోగేశ్వర్‌ దత్‌ కాంస్య పతకం సాధించాడు. ఇరవై తొమ్మిదేళ్ల యోగేశ్వర్‌ దత్‌ జూలు విదిల్చిన సింహంలా విజృంభించి పోరాడి భారత్‌ ఖాతాలో అయిదో పతకాన్ని జమచేశాడు. శనివారం రాత్రి మూడవ స్థానం కోసం జరిగిన పోటీలో యోగేశ్వర్‌ ఉత్తర కొరియాకు చెందిన రి జాంగ్‌ మ్యాంగ్‌ను 2-1 తేడాతో చిత్తుచేసి లండన్‌ ఒలింపిక్స్‌ కుస్తీలో భారత్‌కు ఒక పతకం అందించాడు...