శనివారం 17 మార్చి 2012
మనిషి కన్నా కంప్యూటర్ తెలివైందా !
కంప్యూటర్లకు కృత్రిమ తెలివిని ఇచ్చే ప్రక్రియలో స్వీడన్ శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు. తర్కబద్ధంగా ఆలోచించగలిగే, మనిషి కన్నా తెలివైన ఓ 'మేధావి' కంప్యూటర్ను రూపొందించారు. సాధారణంగా ఐక్యూ (ఇంటెలిజెంట్ కోషెంట్ పరీక్షలో 100 పాయింట్లు...............
శత 'వంద'నం
ఆసియా కప్లో ఆతిథ్య జట్టు బంగ్లాదేశ్ చేతిలో 5 వికెట్ల తేడాతో టీమిండియా ఘోర పరాజయం చవి చూసింది...........
కదలనివ్వని 'కహానీ'
సబ్జెక్ట్పరంగా వ్యాంప్ కేరెక్టర్తో, నాటు డైలాగులతో 'డర్టీపిక్చర్స్'లో జీవించి ఆకట్టుకున్న విద్యాబాలన్..........
రామ్గోపాల్ వర్మ 'ది అటాక్స్ ఆఫ్ 26/11'
ముంబైలోని తాజ్ హౌటల్ ఘటన నేపథ్యంగా రామ్గోపాల్ వర్మ తీస్తున్న చిత్రం వర్మ 'ది అటాక్స్ ఆఫ్ 26/11' శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా వర్మ ఓ ప్రకటన విడుదల................
క్రొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
పోస్ట్లు (Atom)