శనివారం 18 ఫిబ్రవరి 2012
పాకిస్తాన్లో పదిరోజులు
లాల్కృష్ణ అద్వానీ ఆత్మకథ (నాదేశం - నా జీవితం) రాసిన యార్ల వారు (అనువాదం) పాకిస్తాన్ పర్యటించి అనుభవాన్ని ఈ గ్రంథంలో రాశారు. దాదాపు వీరు 50కి పైగా దేశాలు పర్యటించి ఉన్నారు. యాత్ర చరిత్రలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఎన్నో చారిత్రక, వైజ్ఞానిక, సాహిత్య, రాజకీయాంశాలు... తెల్సుకునే అవకాశం కల్గుతుంది. క్రీ.పూ 3వ శతాబ్దంలో ''స్ట్రాపో'' అనే పరిశోధకుడు ప్రపంచంలో .......
కాషాయ ఉగ్రవాద కుట్రల్ని సాగనివ్వరాదు
ఉగ్రవాదానికి ఎటువంటి మతం లేదని ఈ కాలమ్స్లో మేము తరచూ పేర్కొంటూనే ఉన్నాం. అది జాతి వ్యతిరేకమైనట్టిది. అందువల్లనే దానిని దేశం ఎంతమాత్రం ఉపేక్షించరాదు. అంతేకాకుండా...............................
రోగిని చంపుతున్న 'షాక్ థెరపీ'
గ్రీసులో పొదుపు చర్యల పరిస్థితి 'షాక్ థెరపీ'తో రోగిని చంపుతున్న తీరున ఉంది. అక్కడ మునిగిపోతున్నవారు మినహా శ్రామిక వర్గమనేదే లేకుండా పోతోంది. అనేక ఏళ్లుగా చేపడుతున్న దుర్మార్గమైన కోతల మూలంగా పెరుగుతున్న నిరుద్యోగిత, గృహ వసతి లేమి, ఆర్థిక అభద్రతతో............
దేవుడు చేసిన మనుషులు
రవితేజ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బేనర్పై 'ఛత్రపతి' ప్రసాద్ నిర్మిస్తున్న 'దేవుడు చేసిన మనుషులు' షూటింగ్ శుక్రవారం పూరి జగన్నాథ్ కార్యాలయంలో ప్రారంభమైంది. రవితేజ దేవుని పటాలకు నమస్కరించడాన్ని తొలిషాట్గా చిత్రీకరించారు. ఈ ముహూర్తం షాట్కు వి.వి.వినాయక్ క్లాప్ ఇవ్వగా, కో-ప్రొడ్యూసర్ భోగవల్లి బాపినీడు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా హీరో రవితేజ....
క్రొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
పోస్ట్లు (Atom)