బుధవారం 11 జనవరి 2012

బాలకృష్ణ బచ్చా... : చిరంజీవి

బలహీన భారత్‌

కేరళ తీరాన...లవ్‌లీ

ప్రకాష్‌రాజ్‌ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో 'ధోని'

బ్రాండ్‌ అంబాసిడర్‌గా 'పోకిరి'

ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం కోసం బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రముఖ సినిమా నటుడు మహేష్‌బాబును నియమించనున్నారు. దీనికి సంబంధించి మహేష్‌తో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వర్గీయులు మహేష్‌ను కలిసి ఒక దఫా చర్చలు జరిపినట్లు సమాచారం. మహేష్‌ అంగీకరిస్తే త్వరలో ముఖ్యమంత్రితో ఆయన మాట్లాడతారని తెలుస్తోంది. అవసరమైతే మహేష్‌ను కాంగ్రెస్‌పార్టీలోకి ఆహ్వానిస్తామని సిఎం మద్దతుదారులు చెబుతున్నారు.........