.
2, నవంబర్ 2012, శుక్రవారం
టీడీపీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు దుర్మరణం
టీడీపీ సీనియర్ నేత పొలిట్బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి కె. ఎర్రన్నాయుడు అర్థరాత్రి రెండు గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. జిల్లాలోని రణస్థలం మండలం దండానపేట చౌరస్తా వద్ద ఎర్రన్నాయుడు ప్రయాణిస్తున్న వాహనం ఆయిల్ ట్యాంకర్ను వేగంగా ఢీకొట్టింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక నాయకులు ఆయనను హుటాహుటిన శ్రీకాకుళం కిమ్స్కు తరలించారు......
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి