.
21, అక్టోబర్ 2012, ఆదివారం
ఇద్దరమ్మాయిలతో..ప్రారంభం
అల్లు అర్జున్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం ప్రారంభమైంది. అమలాపాల్, రిచా గంగోపాధ్యాయ నాయికలు. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. చిత్ర ప్రారంభోత్సవానికి సినీరంగంలోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ..'దేశముదురు చిత్రం తర్వాత బన్నీ, నేను చేస్తున్న చిత్రమిది. అతనికి చెప్పిన కథ బాగా నచ్చింది. తర్వాత అరవింద్గారు ఓ ఫంక్షన్లో...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి