.
14, అక్టోబర్ 2012, ఆదివారం
ఉత్తమ చిత్రం శ్రీరామరాజ్యం
ప్రేక్షకుల ఆమోదం పొందిన చిత్రాలకు ఈసారి నంది అవార్డుల్లో అగ్ర తాంబూలం దక్కింది. 2011వ సంవత్సరానికిగాను నంది అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. బాపు దర్శకత్వంలో రూపొందిన 'శ్రీరామరాజ్యం' ఉత్తమ చిత్రంగా, ఉత్తమ నటుడుగా మహేష్బాబు, ఉత్తమ నటిగా నయనతార, ఉత్తమ దర్శకుడిగా ఎన్.శంకర్, ఉత్తమ సహాయనటుడిగా ప్రకాష్రాజ్, హాస్యనటుడిగా ఎం.ఎస్.నారాయణ, యాక్షన్ డైరెక్టర్గా విజరు, ఉత్తమ స్క్రీన్ప్లే రచయితగా శ్రీనువైట్ల...ఈసారి నంది అవార్డులు అందుకోబోతున్నారు. ఈసారి 'దూకుడు' చిత్రం అత్యధిక పురస్కారాలను ఎగరేసుకుపోయింది......
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి