.

30, సెప్టెంబర్ 2012, ఆదివారం

టెన్షన్‌ ...టెన్షన్‌

తెలంగాణలో పలు జిల్లాల్లో పోలీసులు పెద్ద ఎత్తున అరెస్టులకు దిగడంతో మార్చ్‌పై టెన్షన్‌ వాతావరణం నెలకొంది. గతంలో మిలియన్‌ మార్చ్‌ సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలను ధ్వంసం చేసిన ఉదంతం దరిమిలా ఈ సాగరహారంలో మళ్లీ అటువంటివి ఎక్కడ చోటుచేసుకుంటాయేమోనన్న అనుమా నాలు పోలీసులను వెంటాడుతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ముం దస్తు జాగ్రత్త చర్యగా రవాణా సౌకర్యాలను ప్రభుత్వం నిలిపివేసింది......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి