.
30, సెప్టెంబర్ 2012, ఆదివారం
టెన్షన్ ...టెన్షన్
తెలంగాణలో పలు జిల్లాల్లో పోలీసులు పెద్ద ఎత్తున అరెస్టులకు దిగడంతో మార్చ్పై టెన్షన్ వాతావరణం నెలకొంది. గతంలో మిలియన్ మార్చ్ సందర్భంగా ట్యాంక్బండ్పై విగ్రహాలను ధ్వంసం చేసిన ఉదంతం దరిమిలా ఈ సాగరహారంలో మళ్లీ అటువంటివి ఎక్కడ చోటుచేసుకుంటాయేమోనన్న అనుమా నాలు పోలీసులను వెంటాడుతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ముం దస్తు జాగ్రత్త చర్యగా రవాణా సౌకర్యాలను ప్రభుత్వం నిలిపివేసింది......
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి