.
30, ఆగస్టు 2012, గురువారం
ఉరే సరి..!
దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరంపై నాలుగేళ్ళ క్రితం విరుచుకుపడి మారణ హోమం సృష్టించిన పాకిస్తానీ ఉగ్రవాద బృందం సభ్యుడు మహ్మద్ అజ్మల్ అమీర్ కసబ్కు ట్రయల్ కోర్టు విధించిన మరణ శిక్షను సుప్రీంకోర్టు బుధవారం గట్టిగా సమర్థించింది. భారత్పై యుద్ధానికి దిగడమే కసబ్ చేసిన నేరమని, ఇందుకు మరణమే సరైన శిక్ష అని న్యాయమూర్తులు అఫ్తాబ్ ఆలం, సికె ప్రసాద్తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. తనకు ట్రయల్ కోర్టు విధించిన మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చాలని కోరుతూ కసబ్ తరపు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తులు డిస్మిస్ చేశారు.....
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి