.

3, ఆగస్టు 2012, శుక్రవారం

విపత్తు సంభవిస్తే జవాబుదారి ఎవరు?

తమిళనాడులోని కుడంకుళంలో రష్యా సహకారంతో నిర్మిస్తున్న అణు విద్యుత్‌ కేంద్రం విషయంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌కే అనుమానం కలిగింది. ఒక వేళ కర్మాగారంలో విపత్తు సంభవిస్తే అందుకు జవాబుదారీ ఎవరు వహిస్తారని అణు ఇంధన సంస్థను ప్రధాని ప్రశ్నించారు. అణు ఇంధన మంత్రిత్వ శాఖ బాధ్యతలను కూడా మన్మోహన్‌ పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. విపత్తు సంభవిస్తే జవాబుదారీ వహించాలనే నిబంధనను తొలగించాలని..................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి