.

14, ఆగస్టు 2012, మంగళవారం

పట్టు బిగించాడు.. పతకం తెచ్చాడు

పురుషుల కుస్తీ 60 కిలోల ఫ్రీస్టైల్‌ విభాగంలో భారత మల్లయోధుడు యోగేశ్వర్‌ దత్‌ కాంస్య పతకం సాధించాడు. ఇరవై తొమ్మిదేళ్ల యోగేశ్వర్‌ దత్‌ జూలు విదిల్చిన సింహంలా విజృంభించి పోరాడి భారత్‌ ఖాతాలో అయిదో పతకాన్ని జమచేశాడు. శనివారం రాత్రి మూడవ స్థానం కోసం జరిగిన పోటీలో యోగేశ్వర్‌ ఉత్తర కొరియాకు చెందిన రి జాంగ్‌ మ్యాంగ్‌ను 2-1 తేడాతో చిత్తుచేసి లండన్‌ ఒలింపిక్స్‌ కుస్తీలో భారత్‌కు ఒక పతకం అందించాడు...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి